Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వైఎస్‌ షర్మిలతో పీకే బృందం సమావేశం

వైఎస్‌ షర్మిలతో ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) బృందం సంభ్యులు ఇవాళ లోటస్‌ పాండ్‌లో భేటీ అయ్యారు. పార్టీ విస్తరణ, పాదయాత్ర, పార్టీ బలోపేతం తదితర అన్ని అంశాలపై ఈ బృందంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పెట్టిన తర్వాత తన పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ వస్తారని షర్మిల మొదటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img