ఘనస్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, సీపీ సజ్జనార్, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఘన స్వాగతం పలికారు. సింధుతోపాటు ఆమె కోచ్ పార్క్కు కూడా శాలువా కప్పి సత్కరించారు.