Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సామాన్యుడి నడ్డి విరిచేలా పెట్రోల్‌ ధరలు.. : వీహెచ్‌


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దేశ ప్రజలను గ్యాస్‌, పెట్రోల్‌ పేరుతో దోచుకుంటున్నాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక సామాన్యుడి నడ్డి విరిచేలా పెట్రోల్‌ ధరలు భారీగా పెంచారని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో 50 రూపాయలు ఉన్న పెట్రోల్‌ ధర ఇప్పుడు 110 రూపాలకు చేరిందన్నారు.పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img