Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీశ్‌రావు, వేముల భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో రాష్ట్ర మంత్రులు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించనున్నారు. రూ.40వేల కోట్ల లోటు అంశంపై చర్చించనున్నారు. కేంద్రం నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ సమావేశానికి హరీశ్‌ రావు హాజరుకాలేదు. సమావేవానికి దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img