Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సైదాబాద్‌ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్‌రెడ్డి


సైదాబాద్‌ బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండు చేశారు.సైదాబాద్‌ బాలిక కుటుంబ సభ్యులను రేవంత్‌రెడ్డి పరామర్శించారు. నిందితుడిని అరెస్ట్‌ చేయలేదని మండిపడ్డారు.గిరిజనులకు న్యాయం జరగడం లేదని, గిరిజన బిడ్డలు తెలంగాణ కోసం పోరాటం చేశారని ఆయ గుర్తుచేశారు.చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, న్యాయం జరిగేవరకూ పోరాడతామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img