: సీపీ నాగరాజు
సోషల్మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా వాట్సప్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాద్యమాలలో పోస్టులు పెడుతున్నారని, అలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వ్యక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తారన్నారు.ఎవరు కూడా ప్రజలకు రెచ్చగొట్టే పోస్టులు సామాజిక మాద్యమలలో పెట్టకూడదని ఓ ప్రకటనలో సీపీ తెలిపారు.