Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనంపై రేపు సుప్రీంలో విచారణ

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. హుస్సేన్‌సాగర్‌లో పీఓపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌) విగ్రహాల నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. రేపు విచారణకు తీసుకోవాలని ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం అప్పీల్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు..రేపు విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img