Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంటాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగం పలికారు.వారితోపాటు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి సైతం ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా ప్రధాని పర్యటనకు సీఎం కేసిఆర్‌ దూరంగా ఉన్నారు. జ్వరం తగ్గితే ముచ్చింతల్‌ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇక్రిశాట్‌కి ప్రధాని బయల్దేరారు. కాగా, శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇక్రిశాట్‌కి ప్రధాని బయల్దేరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img