Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

హైదరాబాద్ లో ఆరుచోట్ల సీబీఐ తనిఖీలు

సీబీఐ అధికారులు హైదరాబాద్ లో సోదాలు చేస్తున్నారు. పాతబస్తీలో ఆరు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న సదరు సంస్థ తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది. తాజాగా సదరు ఆటోమొబైల్ కంపెనీ కార్యకలాపాలపై దృష్టి సారించిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీ ఆజంపురాలోని డాక్టర్ అంజుమ్ సుల్తానా ఇంట్లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img