Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఛత్తీస్‌గడ్‌లో కుప్పకూలిన గని.. ఏడుగురు మృతి..

ఛత్తీస్‌గడ్‌లో విషాదం చోటుచేసుకుంది. గని ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మాలేగావ్‌లో గని ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బందం సహాయక చర్యలు చేపడుతుంది. గాయాలైన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img