Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జిల్లా కలెక్టర్ ను కలిసిన జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా భాధ్యతలు చేపట్టిన విక్రాంత్ పాటిల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చెం అందజేసారు. వారిద్దరూ కొద్దిసేపు జిల్లాలోని అన్ని అంశాలపై ముచ్చటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img