విశాలాంధ్ర`విజయనగరం : జిల్లా పరిషత్ ఆవరణలో, డిప్యుటీ సిఇఓ కె.రాజ్కుమార్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు శనివారం జరిగాయి. ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కేక్ కటింగ్ చేశారు. జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.