Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వరద బాధితులకు దుప్పట్లు నిత్యావసర సరుకుల పంపిణీ….

బుట్టాయిగూడెం : ఇటీవల ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు జలమయమై నిరాశ్రయులైన వేలేరుపాడు మండలం పడమటి మెట్టగూడెం వరద బాధితులకు బుట్టాయిగూడెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో 130 కుటుంబాలకు కమిటీ పాస్టర్లు శుక్రవారం దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల్లోని వరద బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు అకులశాస్త్రి, కె దానియేలు,టి పాల్, కె జార్జిముల్లర్, జోసప్, షేక్ బషీర్ పాల్ ,యేసుపాదం,పి కుమార్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img