Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి

కొయ్యలగూడెం: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలిగే ఏకైక వ్యక్తి చంద్రబాబు అని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలా దేవి శుక్రవారం మండలానికి చెందిన మహిళలు పెద్ద ఎద్దుల టిడిపిలో మహిళలకు టిడిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేఘలాదేవి మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండాలన్నా, రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా పేద బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధి పథంలో ఉండాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల మహిళా అధ్యక్షురాలు ఆకుల అరుణ, పెండ్యాల రమాదేవి, సిహెచ్ పద్మావతి, చెల్లిo తల చంద్ర, కడవకోలు పార్వతి, నర్రు నీల, మాదాసు కుమారి, గొర్రె పత్తి నాగమణి, మారం లక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img