Monday, May 20, 2024
Monday, May 20, 2024

కాకినాడ జిల్లా సిపిఐ ప్రధమ మహాసభ

కాకినాడ జిల్లా సిపిఐ ప్రధమ మహాసభ సందర్బంగా కాకినాడ లో ప్రదర్శన భహిరంగ సభ లో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి .ఓబులేసు ,రావుల వెంకయ్య ,తాటిపాక మధు.

వేదికపై పి సత్యనారాయణ ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ ,జట్లు సంఘము అధ్యక్షులు కుండ్రపు రాంబాబు ,సిపిఐ నేత వి .కొండలరావు ,ఏఐటీయూసీ రాష్ట్ర కోశాధికారి B.కొండలరావు ,మున్సిపల్ నేతలు బొబ్బిలి శ్రీనివాస్రావు ,T.లక్ష్మి నారాయణ ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లోవరత్నం ,పీస్ నారాయణ ,టి అన్నవరం ,రాజు B.Satyanarayana తదితరులు మాట్లాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img