Saturday, April 27, 2024
Saturday, April 27, 2024
Homeతూర్పు గోదావరి

తూర్పు గోదావరి

ఏపీటిఎఫ్ అధ్యక్షులుగా పోల సత్యనారాయణ

విశాలాంధ్ర ,సీతానగరం: మండలంలోని జోగమ్మపేటలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అధ్యక్షులు తట్టికోట గౌరు నాయుడు అధ్యక్షతన జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో సీతానగరం మండల ఏపీటిఎఫ్ శాఖ నూతన అధ్యక్షులుగా పోల...

పదోతరగతిలో పలితాల్లో విజయదుందుభి మోగించిన హోలీ క్రాస్ స్కూల్

విశాలాంధ్ర సీతానగరం:మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లు2002లో స్థాపించిన హోలీ క్రాస్ స్కూల్ ఉత్తమ ఫలితాలు సాధనతో పాటు ఉత్తమ విద్యను, బోధనను అందిస్తున్న సంస్థగా మంచి పేరు తెచ్చుకుంది.ఆహ్లాదకరమైన వాతావరణంలో, విశాలమైదానం, ఆదనాతన...

విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలకు వివిధ రాష్ట్రాలనుండి తరలి వచ్చిన నాయకులు మరియు వేలాది మంది ఎర్ర సైన్యం…

విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలకు వివిధ రాష్ట్రాలనుండి తరలి వచ్చిన నాయకులు మరియు వేలాది మంది ఎర్ర సైన్యం…

సి.ఎం. చేతులమీదుగా రాజారావుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

విశాలాంధ్ర - తాడేపల్లిగూడెం రూరల్‌ : పెదతాడేపల్లి డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ బి. రాజారావుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్యారీ సుగర్స్ ఫ్యాక్టరీలో మరో ప్రమాదం

ఇద్దరు కార్మికులు మృతి కాకినాడ రూరల్ :కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో వున్న ప్యారీ సుగర్స్ ఫ్యాక్టరీలో సోమవారం మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈనెల 12వ తేదీన ఇక్కడే...

మంత్రి గుడివాడ అమర్నాథ్ ను కలిసిన యస్. రాయవరం వైసీపీ నాయకులు

విశాలాంధ్ర - యస్. రాయవరం : రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ను యస్. రాయవరం మండలం వైసీపీ నాయకులు కలిసారు. మంత్రి గుడివాడ ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా...

పేద, దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు . రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కార్మిక ,ప్రజా వ్యతిరేక విధానాల సమస్యలపై పోరు. కాకినాడ జిల్లా సిపిఐ ప్రథమ మహాసభ జయప్రదం కాకినాడ : ఆగస్టు...

కాకినాడ జిల్లా సిపిఐ ప్రధమ మహాసభ

కాకినాడ జిల్లా సిపిఐ ప్రధమ మహాసభ సందర్బంగా కాకినాడ లో ప్రదర్శన భహిరంగ సభ లో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి .ఓబులేసు ,రావుల వెంకయ్య ,తాటిపాక మధు. వేదికపై...

పోరాటమే ఊపిరిగా కొనసాగిస్తాం

. నిమిషమైన రాష్ట్రాన్ని పాలించే అర్హత జగన్ కు లేదు. ఏపీకి రావలసిన హక్కులు సాధించడంలో జగన్ సర్కార్ విఫలం. ఐదుకోట్ల ప్రజల మనోభావాలను ఢిల్లీకి తాకట్టు పెట్టిన గా ఘనుడు జగన్....

ఎర్రజెండాలతో  ఎరుపెక్కిన రాజమహేంద్రవరం 

ఆకట్టుకున్న కోయినృత్యాలు రాజమహేంద్రవరం : ప్రజా సమస్యలు పై ప్రతినిత్యం ప్రజలు తరుపున పోరాడే  భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) నిర్వహించిన 25వ జిల్లా మహాసభ ర్యాలీలో ఎర్ర జెండాలతో రాజమహేంద్ర వరం నగరం ఎరుపెక్కింది.జిల్లా...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img