Saturday, April 27, 2024
Saturday, April 27, 2024
Homeనంద్యాల

నంద్యాల

ఆళ్లగడ్డ వాసికి డాక్టరేట్

విశాలాంధ్ర - ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షేక్ అల్లావుద్దీన్ కు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ , అనంతపూరు నుంచి డాక్టరేట్ దక్కింది. ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.వి. లక్ష్మయ్య...

మహిళల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

బడుగు బలహీన వర్గాలతో పాటు దేశంలోని మహిళలంతా కాంగ్రెస్ వైపే నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుప్రవీణ విశాలాంధ్ర - నంద్యాల : రాష్ట్రంతో పాటు దేశంలోని మహిళలంతా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో,...

నంద్యాలలో నేచురల్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

విశాలాంధ్ర - నంద్యాల : నంద్యాలలో నేచురల్ బ్యూటీ సెలూన్ ను ఎమ్మెల్యే శిల్పా, శాంతిరాం విద్యాసంస్థల చైర్మన్ మిద్దె శాంతి రాముడులు ప్రారంభించారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లోప్రారంభించిన ఈ...

బేటీ బచావో- బేటి పడావో పోస్టర్ ను విడుదల చేసిన ప్రముఖ నటుడు మంచు మనోజ్

విశాలాంధ్ర - నంద్యాల : నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు బుధవారం నాడు బేటి బచావో- బేటి పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ నటుడు మంచు...

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆదోని క్రీడాకారుడు ఎంపిక

విశాలాంధ్ర - ఆదోని : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆదోని పట్టణం అరుంధతి నగర్ కు చెందిన అరుణ్ కుమార్ ఎంపికయ్యాడని కబడ్డీ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ అమర్ ప్రకాష్ తెలిపారు....

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆత్మకూరు ఎస్సై

ఆత్మకూర్- విశాలాంధ్ర : అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలకి కొత్తగా ఎస్సై మున్నీర్ అహ్మద్ పోలీస్ స్టేషన్ కి ఛార్ట్స్ తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆత్మకూరు మైన్ సర్కిల్ నందు సిపిఐ అనుబంధ...

ఎన్నికల వేళ గ్రామాల్లో అప్రమత్తంగా ఉండండి

-- జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఆత్మకూరు విశాలాంధ్ర : ఎన్నికల వేళ సమస్యాత్మక గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశించారు. జిల్లాలోని ఆత్మకూరు పోలీసు స్టేషన్ ను...

రహదారి ప్రమాదాల నియంత్రణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టండి

జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు విశాలాంధ్ర - నంద్యాల : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు...

ప్రజలు రామరాజ్యం కావాలంటున్నారు

.రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు.కొడిగుడ్లపై స్టిక్కర్ వేసుకున్న నికృష్టుడు జగన్ మోహన్ రెడ్డి..పిచ్చి తుగ్లక్ పాలనలో ప్రజలు విసిగిపోయారు విశాలాంధ్ర - నంద్యాల : రాష్ట్ర ప్రజలందరూ రామరాజ్యం కావాలని,రాక్షస పాలన నుంచి...

కేంద్రప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు

-బిజెపి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం…5 కోట్ల మందితో ఆడుకుందాం రా కాదు ఆడుకున్నారు.…అరాచక,అవినీతి వైసిపి పాలనకు చమర గీతం పాడుడాం.…వైసిపి నాయకులే శిల్పా కుటుంభం అరాచకాలు బయట పెడుతున్నారు విశాలాంధ్ర - నంద్యాల :...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img