Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024
Homeజాతీయం

జాతీయం

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు దోషి మృతి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో దోషి మృతి చెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) కన్నుమూశాడు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్న అతడు...

కార్గిల్ అమ‌రవీరుల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని నివాళి

భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీక కార్గిల్‌ యుద్ధం.. ఆ విజయగాథకు నేటితో సరిగ్గా పాతికేళ్లు. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అమరులైన...

మద్దతు ధర కోసం కేంద్రంపై ఒత్తిడి

. రైతు నాయకులకు రాహుల్‌ భరోసా. దిల్లీ ప్రదర్శన కొనసాగిస్తాం: రైతు సంఘాల ప్రకటన న్యూదిల్లీ : రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఇచ్చేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై...

నీట్‌ పరీక్ష మళ్లీఅవసరం లేదు

సుప్రీంకోర్టున్యూదిల్లీ: నీట్‌ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడిరది. నీట్‌ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్‌ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం...

కేంద్ర బడ్జెట్ లో కీలక ప్రకటనలు…

దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానంఆంధ్రప్రదేశ్‌, బీహార్, ఝార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలుస్టాంప్‌ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్...

బడ్జెట్‌లో ప్రభుత్వానికి తొమ్మిది ప్రాధాన్యతలు ఉన్నాయి: నిర్మలా సీతారామన్

లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. భారతదేశ ఆర్థికాభివృద్ధి ప్రపంచానికి అద్భుతమైన ఉదాహరణ అని ఆర్థిక మంత్రి అన్నారు. భారతదేశం ఇలాగే ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది....

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్, సుబ్రహ్మణ్యస్వామిలకు కోర్టు కీలక ఆదేశాలు

నేషనల్ హెరాల్డ్ కేసులో నివేదించిన అంశాలపై లిఖితపూర్వక షార్ట్ నోట్ దాఖలు చేయాలని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని, కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వాదనలపై...

బ‌డ్జెట్ వేళ ఊగిస‌లాట‌లో స్టాక్ మార్కెట్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టిన సంద‌ర్భంగా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. ఈరోజు ఉదయం సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడి 80,724 పాయింట్ల...

ఢిల్లీకి బయలుదేరిన వైఎస్ జగన్.. రేపు దేశరాజధానిలో ధర్నా

ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్మును కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదుజగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ, జనసేన విమర్శలునిన్న నల్ల కండువాతో అసెంబ్లీ సమావేశానికి హాజరైన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీ...

బీహార్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం

బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. బీహార్‌కు ప్రత్యేక హోదాపై జేడీయూ ఝంఝాపూర్ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ లోక్ సభలో అడిగారు. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహార్‌తో పాటు...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img