విశాలాంధ్ర -పెనుకొండ : పేదలకు పట్టెడు అన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం అంటూ 2 రూపాయలకు కిలో బియ్యం పథకంతో ప్రారంభించి ఎన్టీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశంలో సంక్షేమ పాలనకు బీజం వేశాయి. తెలుగుదేశం ప్రభుత్వంలోఅన్నా క్యాంటీన్లకు స్ఫూర్తి ఈ వాక్యమే. నియోజకవర్గ కేంద్రం లో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ ద్వారా పెనుకొశీడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 5 రూపాయలకే 150 వరోజు భోజనం ఏర్పాటు చేసిన తెలుగుదేశంపార్టీరాష్ట్రకార్యనిర్వాహకకార్యదర్శి సవితమ్మ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి అన్న ఎన్టీఆర్ క్యాంటీన్లో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమశేఖర్ ,త్రివేంద్ర నాయుడు ,మారుతి, ప్రసాద్ , ప్రసాద్, శ్రీనివాసులు, పోతన్న, రాము, రాజేష్ ,మరియు తదితరులు పాల్గొన్నారు.