గురుగ్రామ్: భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ తాజాగా గెలాక్సీ బుక్ 4 సిరీస్ కోసం ప్రీ-బుకింగ్ను ప్రారంభించింది. ఇది గెలాక్సీ బుక్ 4 ప్రో 360, గెలాక్సీ బుక్ 4 ప్రో, గెలాక్సీ బుక్ 4 360తో అత్యంత తెలివైన పిసి శ్రేణిగా నిలుస్తుంది. గెలాక్సీ బుక్ 4 సిరీస్ నూతన ఇంటెలిజెంట్ ప్రాసెసర్, మరింత స్పష్టమైన, ఇంటరాక్టివ్ డిస్ప్లే, బలమైన సెక్యూరిటీ సిస్టమ్తో వస్తుంది. అత్యుత్తమ ఉత్పాదకత, చలనశీలత, కనెక్టివిటీని అందించే ఏఐ పీసీల నూతన శకాన్ని ప్రారంభించింది. ఈ మెరుగుదలలు పరికరాన్ని మెరుగుపరచడమే కాకుండా మొత్తం శాంసంగ్ గెలాక్సీ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. పిసి విభాగాన్ని అభివృద్ధి చేస్తాయి. రేపటి కోసం ఏఐ ఆవిష్కరణపై శాంసంగ్ దృష్టిని వేగవంతం చేస్తాయి.