Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

ప్రజల మన్ననలు పొందాలి

డివిజన్ కార్యదర్శికి సురేష్ రెడ్డి శుభాకాంక్షలు

విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : ప్రజల మన్ననలు పొందేలా డివిజన్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి సూచించారు. ఈ మేరకు బిఆర్ఎస్ నాయకులు 130 డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాజీ జన్మదిన వేడుకల సందర్బంగా సురేష్ రెడ్డి శాలువాతో సత్కరించారు.అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img