శ్రీసత్యసాయి జిల్లా
విశాలాంధ్ర పెనుకొండ
పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్నికల హామీల అమలులో సిఎం జగన్ వైఫల్యంపై ఁనవరత్నాలుం మేనిఫెస్టోం జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమలులో 85% ఫెయిల్- నవరత్నాలు నవమోసాలయ్యాయిఁ అను పుస్తకాన్ని విడుదల చేసిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బికె. పార్థసారథి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.