విశాలాంధ్ర, ఎన్ పీ కుంట: మండలంలోని మర్రి కొమ్మ దీన్నే పంచాయితీ జవుకల కు వై ఎస్ ఆర్ సి పి సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి ఆదివారం (నేడు) రానున్నట్లు వైసిపి నాయకులు వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పప్పిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాస్ రెడ్డి వస్తున్నారని మండలంలోని వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ రావాలని వైసిపి నాయకులు తెలిపారు.