విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎర్రగుంట బ్రహ్మంగారి గుడి ఎదురుగా నివసిస్తున్న దాసరి గోపాల్ అనే వృద్ధుడు అకస్మాత్తుగా మృతి చెందాడు. ఇతనికి కొడుకులు లేరు కట్టుకున్న భార్య లేదు ఒంటరి జీవితంలో పై బ్రతుకుతున్నాడు. అక్కడ ఓ మహిళ ప్రతిరోజు ఆ తాతకు అన్నం పెట్టేది. అంత్యక్రియలు జరపడానికి కూడా బంధువులు ఎవరు లేకపోవడంతో తారక్ చేయుత ట్రస్ట్ ను వారు సంప్రదించారు. తదుపరి తారక్ ట్రస్ట్ వారు దాత సంధర్ ఆహ్వానం కలియడంతో వారు అంత్యక్రియలకు కావలసిన డబ్బును సహాయం చేశారు. తదుపరి తారక్ చేయూత ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి అంత్యక్రియలను తన ట్రస్ట్ సభ్యుల ద్వారా నిర్వహించారు. తదుపరి సంధ్య రాఘవాకు తారక్ చేయుట ట్రస్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు.