విజయనగరం జిల్లా రాజాం : భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజాం నియోజకవర్గం రాజాం మండల భాజపా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పతాకం ఆవిష్కరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి నారాయణ రావు రాజాం బీజేపీ పార్టీ విస్తారక వేమకోటి గిరిబాబు జిల్లా కార్యదర్శి గుడివాడ నాగరాజు కో కన్వీనర్ సామంతుల రమణ నాయుడు రాజాం టౌన్ అధ్యక్షులు జొన్నాడ రంజిత్ రూరల్ మండల అధ్యక్షులు సామంతుల. పాపినాయుడు రేగిడి ఆమదాలవలస మండల అధ్యక్షులు వీయ్యపు లక్ష్మనాయుడు ఎస్సీ మహిళామోర్చ్ మండల అధ్యక్షులు యందవ కుమారి కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది…