అనంతపురం – విశాలాంధ్ర వైద్యం : అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యుగంధర్ ఆదేశాల మేరకు జిల్లా మలేరియా అధికారి ఓబులు ఆధ్వర్యంలో గురువారం 9 గంటలకు గంటలకు డెంగీ వ్యాధి నివారణ మాసోత్సవాల సందర్భం ను పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారులు, మలేరియా విభాగం సిబ్బంది, అనంతపురం పట్టణ ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులు, వార్డ్ సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు మరియు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కళాశాల నర్సింగ్ విద్యార్థులు పాల్గొంటారు .