పల్నాటి ముఖద్వారం రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఆనవాయితీతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్నికల ముఖచిత్రం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. హేమాహేమీలను గెలిపించి… మహోన్నత వ్యక్తులను ఓడిరచి… కమ్యూనిస్టులకు అండగా నిలచి… ప్రతి ఎన్నికలలో...
అతుల్ కుమార్ అంజన్ చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విశాలాంధ్ర అనంతపురం (వైద్యం) : గత 12 ఏళ్లలో 2.14 లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాలే...
-మండుటెండలో బ్యాంక్ సీ.ఎస్సీల వద్ద పండుటాకులు ….
విశాలాంధ్ర - చోడవరం (అనకాపల్లి జిల్లా) : ప్రభుత్వ పింఛన్లకు మూడవ తేది వచ్చినా బ్యాంకులు, సీ. ఎస్సీ(కస్టమర్ సర్వస్ సెంటర్) దగ్గర మండుటెండలో...
ఏపీలో పింఛన్ల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పింఛన్ల పంపిణీ పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాటమాడుతోందని దుయ్యబట్టారు. ప్రతి నెలా...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రజల సొంత ఆస్తుల పట్టా పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో ఎందుకు? అని...
పిఠాపురం రాజకీయాలు మరింత వేడెక్కాయి.. ఇక్కడ జనసేనాని గెలుపుపై అందరిలో చర్చ జరుగుతోంది. పవన్ను ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్సీపీ.. సమస్య లేదు గెలిపించి తీరుతామని జనసైనికులు, అభిమానులు పోటీ పడుతున్నారు. దీంతో పిఠాపురంలో...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను...
టీడీపీ, బీజేపీ, జనసేనకు షాక్16 నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీ
సార్వత్రిక ఎన్నికల బరిలో ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేనకు గట్టి షాక్ తగిలింది. ఈ పార్టీల అభ్యర్థులు పోటీచేస్తున్న స్థానాల్లో కొన్ని...
కర్నూలు లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటిగా మంత్రాలయం ఉంది. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పడిరది. మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయం, కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు మండళ్లు ఉన్నాయి. 2009లో తొలిసారి ఎన్నికలు...
రోజు రోజుకీ భానుడు భగభగ మండుతున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల్లో...