Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ) : జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగతా శ్రీనివాసరావు అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని కన్నంపాలెం గ్రామంలో శుక్రవారం పర్యటించి, ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని, జాతీయ కాంగ్రెస్ పార్టీను ఆదరించాలని కోరుతున్నారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం లో పని చేస్తున్న రైతు బిడ్డలు, వ్యవసాయ కార్మికులు దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఇస్తానన్న హామీలను వివరించారు. రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ, ఉపాధి కూలీకి 400 రూపాయలు ఇస్తామని తెలియజేసారు. గ్రామాల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img