Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

చంద్రబాబు తోనే రాష్ట్రానికి భవిష్యత్తు

– అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు
– టిడిపి చైతన్య యాత్రలో ధ్వజమెత్తిన మాజీ మంత్రులు

విశాలాంధ్ర – ఆలూరు : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు అని కేంద్ర మాజీ మంత్రి, టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్, మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బిటి నాయుడు లు అన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ జన చైతన్య యాత్ర బుధవారం పత్తికొండ నుండి ఆస్పరి, చిన్నహోతూరు, పెద్ద హోతూరు మీదుగా ఆలూరుకు చేరుకుంది. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ టిడిపికి ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని వైసిపి అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఓటు అనే ఆయుధంతో తిరిగి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. ఆలూరు మంత్రి ప్రజలకు తాగడానికి నీళ్లు ఇవ్వడు కానీ కర్ణాటక మద్యాన్ని మాత్రం ప్రతి గడపగడపకు చేరువేస్తున్నారని, నియోజకవర్గంలో ఇసుక మాఫియా, పేకాట క్లబ్ లు, భూ మాఫియా, దౌర్జన్యాలు చేసిన ఘనత మంత్రి కే దక్కిందని ఆరోపించారు. గత 25 ఏళ్లలో ఆలూరు నియోజకవర్గం లో టిడిపి జెండా ఎగరలేదని 2024లో టిడిపి జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు. భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ అధినేత చంద్రబాబు ఆరు సంక్షేమ పథకాలను టిడిపి మినీ మేనిఫెస్టో లో ప్రవేశపెట్టాడని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. సైకో పోవాలంటే సైకిల్ రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, కోడుమూరు, మీనాక్షినాయుడు, కేఈ శ్యాం బాబు, తిక్కారెడ్డి, ఆకుపోగు ప్రభాకర్, ఆలూరు మాజీ ఇంచార్జి వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం జ్యోతి, ఆలూరు తాలూకా పరిశీలకులు ఆదినారాయణ, నియోజకవర్గ మండలాల కన్వీనర్లు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img