Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం

విశాలాంధ్ర – ఆదోని : తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు గ్రామ గ్రామాన పర్యటిస్తున్నట్లు టిడిపి సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి ,టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఫక్రుద్దీన్, సౌదీ రావుఫ్ , మాజీ కౌన్సిలర్ రామచంద్ర లు తెలిపారు. శుక్రవారం ఆదోని నియోజకవర్గం లో పార్టీ బలోపేతం కోసం పార్టీలోని నాయకులను కార్యకర్తలను కలిశారు. మండలంలోని సలకలకొండ , దిబ్బననకల్లు , అలసందు గుత్తి గ్రామాల్లో ప్రకటించి నాయకులతో పార్టీ అభివృద్ధి పై చర్చించినట్లు వారు తెలిపారు. దిబ్బనకల్లు గ్రామంలో సర్పంచ్ లక్ష్మన్న , టిడిపి నాయకులు సోమశేఖర్, సలకలకొండ గ్రామంలో టిడిపి నాయకులు ప్రతాప్ , మాజీ సర్పంచ్ ఆంజనేయులు , అలసంద గుత్తి గ్రామంలో మునయ్య, ఉరుకుంద రెడ్డిలను కలిసి పార్టీ అభివృద్ధిపై, వచ్చే ఎన్నికల్లో ప్రణాళికపై చర్చించడం జరిగిందని తెలిపారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2024 లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తలు నాయకులు, పార్టీ కోసం, పార్టీ విజయం కోసం పని చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, టిడిపి నాయకులు ఇస్వీ శేక్షావలి ,నారాయణపురం శేక్షావలి , మల్లేష్ , సీనా , రాముడు , సలకలకొండ రామకృష్ణ ,బద్రి స్వామి , అలసంద గుత్తి అంజి , పెద్ద హరివాణం రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img