Thursday, May 9, 2024
Thursday, May 9, 2024
HomeFeatured

Featured

ఎన్డీఏకు వైసీపీ వ్యతిరేకమని జగన్‌ ప్రకటించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధానాల అన్యాయం చేసిన నేపథ్యంలో ఎన్డీఏకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర...

లండన్ పర్యటనపై జగన్‌‌కు సీబీఐ షాక్..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది....

తెలంగాణలో నేడు రాహుల్ గాంధీ ప్రచారం

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ దగ్గరికొస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచారాల్లో మునిగిపోయాయి. అత్యధికంగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఈ నేపద్యంలో...

మోదీ గారూ..! భయపడుతున్నారా? : రాహుల్ గాంధీ

గడచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలి. అదానీ, అంబానీ నుంచి ఎంత ముట్టింది? అంటూ బుధవారం తెలంగాణలోని...

ముదిరిన వివాదం.. సిక్ లీవ్ పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బందిపై వేటు!

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విమానం క్రూ మధ్య వివాదం ముదురుతోంది. ఇటీవల మూకుమ్మడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన 25 మంది క్రూ సిబ్బందిని సంస్థ తాజాగా తొలగించింది. సంస్థ సర్వీస్...

ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన

ఈ ఐదు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడిపలు చోట్ల వడగళ్ల వాన కురుస్తుందని హెచ్చరికఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. 5 రోజుల పాటు తెలంగాణలో...

ఆంధ్రాలో హంగ్‌ తప్పదు

సీపీఐ కార్యదర్శి నారాయణ విశాలాంధ్ర` విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంత మెజార్టీ రాదని, హంగ్‌ వచ్చే అవకాశం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. రాబోయే...

బీజేపీ ఓటమి ఖాయం

. అందుకే మోదీ స్వరం మారింది. బీజేపీతో పొత్తు టీడీపీకి నష్టం. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విశాలాంధ్ర`తాడేపల్లి: దేశంలో బీజేపీ ఓటమి ఖాయమైంది కనుకే ప్రధాని నరేంద్ర మోదీ…అదానీ, అంబానీలను తిట్టడం...

మిగిలింది మూడేరోజులు

. పోటాపోటీగా పార్టీల ప్రచారం. వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం. పరస్పర దాడులకు వెరవని వైనం విశాలాంధ్రబ్యూరో - అమరావతి : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులే సమయం మిగిలుండగా… రాజకీయ...

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌

కాంగ్రెస్‌కు ఓటేస్తే దేశ విభజన తథ్యంఎన్డీఏ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు విశాలాంధ్రకలికిరి/గుర్రంకొండ: రాయలసీమ అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img