విశాలాంధ్ర వలేటివారిపాలెం : జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య మరియు
జిల్లా టీబి నియంత్రన అధికారి అమరవేంద్రనాధరెడ్డి ఆదేశాలమేరకు, ప్రధానమంత్రి టీబి ముక్తా భరత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉప జిల్లా వైద్యదికారి డాక్టర్ ప్రియా వధన్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు జిల్లా వలేటివరపాలెం మండలప్రాథమిక ఆరోగ్యకేంద్రంలొ టీబి వ్యాధిగ్రాస్టలకు పోషకాహర ధాన్యాలు పంపిణి చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వ్యాధి గ్రాస్తులు క్రమంతప్పకుండ పోషకాల, ధాన్యాలు, తప్పకుండ వాడాలిఅని తెలిపారు , ఈ కార్యక్రమలొ డాక్టర్ ఈద. మణిదీపిక,సీహెచ్ ఓ పి.శివరామయ్య,పీఏ ఎస్కె.ఏ ఆరీఫ్ డీవై ఢీఎంహెచ్ ఓ. శ్రీమన్నారాయణ,సూపర్వైజర్లు,ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.