టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్
విశాలాంధ్ర- కదిరి : కదిరి మండల పరిధిలోని ఎగువపల్లి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త రామచంద్ర కుటుంబాన్ని ఆదుకుంటామని టిడిపి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన ఎగువపల్లిలో జరుగుతున్న వెంకటరమణ తల్లి పెద్ద కర్మ కార్యక్రమశీలో పాల్గొని నివాళి అర్పించారు.టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుక రావాలని తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.