Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గవర్నరు కోటాలో ఎమ్మెల్సీలుగా రవి, పద్మశ్రీ

సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గవర్నరు కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్‌అఫీషియో ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముకేశ్‌ కుమార్‌ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ నామినేట్‌ చేసిన కర్రి పద్మశ్రీ, డాక్టర్‌ కుంభా రవిబాబులను శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జీవో 87 విడుదల చేశారు. గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమితులైన చాదిపిరాళ్ల శివనాథ రెడ్డి, ఎన్‌.ఎం.డీ.ఫరూక్‌ పదవీకాలం గత నెల 20న ముగిసిన నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో నూతనంగా వీరిద్దరి నియమిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img