Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడమే మా ధ్యేయం… ఆర్డీవో రమేష్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడమే మా యొక్క ధ్యేయము అని ఆర్డిఓ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల అంశముపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల సంఘం తెలిపిన పలు విషయాలను ఆర్డిఓ రాజకీయ ప్రతినిధులకు వివరించారు. ఓటు హక్కును పొందుట, చేర్పులు, మార్పులు, తొలగింపులు వాటి విషయాలలో బిఎల్ఓ లతో రాజకీయ నాయకులు పారదర్శకతో సహకరించాలని తెలిపారు. అనంతరం కొంతమంది రాజకీయ పార్టీ ప్రతినిధులు ఆన్లైన్ విషయములో గాని, ఫారం-6,7,8 లలో బీఎల్ఓ యొక్క తప్పిదాలను ఆర్డీవో దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆర్టీవో తప్పక క్షుణ్ణంగా బిఎల్ఓ లపై విచారణ జరిపి న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు జాబితా తయారైన వాటి వివరాలను రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు. ఈనెల 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా గాని బిఎల్వోల ద్వారా గాని కార్యాలయముల ద్వారా గాని నూతన ఓటర్ ప్రక్రియ, ఫారం-6,7,8 ఇలా ఫిర్యాదులను స్వీకరించి ఈనెల 12వ తేదీ లోపల బీఎల్ఓ లచే విచారణ జరిపి… వ తేదీన తుది జాబితా ప్రకటన వెల్లడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ యుగేశ్వరీ దేవి, సిబ్బంది రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img