Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వివిధ గ్రామాలకు చెందిన తెదేపా, బిజెపి నాయకులు వైకాపాలో చేరిక

వైకాపా పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రాజు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తెదేపా, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన సుమారు 150 కుటుంబాలు వైకాపాలో చేరినట్లు ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు సోమవారం తెలిపారు. చింతపల్లి పంచాయితీ అంతర్ల, పెంటపాడు, చుంచుం పూడి తదితర గ్రామాలనుండి పలు పార్టీలలో గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారితోపాటు నాయకులు, కార్యకర్తలు ఆయా కుటుంబ సభ్యులు ఆదివారం వైకాపాలు చేరారని వారందరినీ స్థానిక ఎంపీపీ కోరాబు అనూష దేవి, జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్యల సమక్షంలో పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని విశ్వేశ్వర రాజు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ బార్య కవడం లక్ష్మి , బిజెపి గిరిజన మోర్చ అధ్యక్షులు కవడం సోమరాజు, బిజెపి మండలం యువ మోర్చ అధ్యక్షులు కవడం శివ సంతోష్, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు తూబరి లోకేశ్వరి, తూబరి చెల్లయమ్మ, టీడీపీ మాజీ సర్పంచ్ కోరాబు లింగన్న పడాల్, వార్డు సభ్యులు నేగెల కుమారి,_ _కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కవడం లింగమ్మ,, వంతల సుబ్బారావు, మాజీ వార్డు సభ్యులు కొర్ర పెంటమ్మ , కవడం కొత్తన్న దొర, గబులంగి నాగేశ్వర రావు, వీరితో పాటు సుమారు150 కుటుంబాలు పార్టీలో చేరారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకూ ఎంతో మేలన్నారు. మును పెన్నడూ లేని విధంగా అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని నేరుగా ప్రజల చెంతకు చేర్చిన ముఖ్యమంత్రి జగనన్న అన్నారు. పార్టీ శ్రేణులతో సమన్వయంతో పనిచేసి రాబోవు
సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం లో మళ్లీ వైకాపా జెండా ఎగేరేయడం ఖాయన్నారు,
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img