Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతులకు విద్యుత్తు ఇచ్చి పంటలను కాపాడండి…

ట్రాన్స్కో అధికారులకు బిజెపి విన్నపం.
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి రైతుకు విద్యుత్తును అందించి పంటలను కాపాడాలని కోరుతూ బిజెపి నాయకులు ట్రాన్స్కో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదేశాల మేరకు బిజెపి నాయకులు అంబటి సతీష్ కుమార్, డిష్ రాజు, చిగిచెర్ల అరవింద్ రెడ్డి, గుండా పుల్లయ్య, తుంపర్తి పరమేష్, గోట్లూరు చంద్ర తదితరులు పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల విద్యుత్ కార్యాలయంలో అధికారులతో చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ బావుల వద్ద పంటలు సాగు చేసే రైతులకు తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసి పంటలను కాపాడాల్సిన బాధ్యత ట్రాన్స్కో అధికారుల దేనిని తెలిపారు. ప్రస్తుత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్నికల ముందు 9 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని రైతులను మోసం చేసిందని తెలిపారు. నేడు విద్యుత్ అధికారులు ఐదు గంటలు మాత్రమే అరకొరగా విద్యుత్తును సరఫరా చేయడంలో రైతులు ఎంతో నష్టపోతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి యాదవ్, దుస్సా కృష్ణ, చిలకం సూర్యనారాయణ రెడ్డి, బోడగల గిరిధర్, నబీ రసూల్, మార్కెట్ రహీం, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img