Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పార్వతీపురం మన్యం జిల్లాకు 29వేల 283క్వింటాళ్ల ఖరీఫ్ విత్తనాలు కేటాయింపు

వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్
విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం జిల్లాకు 2024 ఖరీఫ్ సీజన్ కోసం 29వేళ 283 క్వింటాలు విత్తనాలు కేటాయింపు జరిగిందని, జిల్లాలోని అన్ని మండలాలకు తరలించేచర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్ పాల్ తెలిపారు. సాదారణ ప్రైస్ ద్వారా 19వేళ 302క్వింటాలు, 90శాతం రాయితీ ద్వారా 9వేల981క్వింటాళ్ల విత్తనాలను అందించడం జరుగుతుందన్నారు.వివిధ రకాల వరివిత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు,అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రైతాంగం రైతు భరోసా కేంద్రాలలో లేదా మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. విత్తనాలు వివరాలు, వాటిధరలు పట్టికలో వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img