Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఎంఈఓ. గోపాల్ నాయక్

విశాలాంధ్ర ధర్మవరం:: జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి దేవి ఆదేశాను ప్రకారం ధర్మవరం పట్టణంలో 10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలు నాలుగు పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో సంజయ్ నగర్ లోని బిఎస్సార్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, బి ఎస్ ఆర్ బాలికల మునిసిపల్ ఉన్నత పాఠశాల, కోర్ట్ రోడ్డు- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తపేటలోని మునిసిపల్ బాలికల ఉన్నత పాఠశాల లో (మొత్తం నాలుగు కేంద్రాలు) పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12: 45 నిమిషాల వరకు జరుగుతాయన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో 250 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మొత్తం ఒక్కొక్క పరీక్షా కేంద్రంలో 11 మంది ఇన్విజిలేటర్లను ఒక చీఫ్ సూపర్డెంట్ ను నియమించడం జరిగిందన్నారు. ఈ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి జూన్ మూడవ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను సకాలంలో ఆయా పరీక్షా కేంద్రాలకు పంపించాలని తెలిపారు. విద్యార్థులు అందరూ మంచి మార్కులతో ఉత్తీర్లు కావాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img