Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కృతజ్ఞతలు తెలిపిన ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గంలో మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగడం, ఎన్నికలు ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా జరిగాయని, ఇందుకు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల విధులలో ఉన్న అధికారులకు సిబ్బందికి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు పేరుపేరునా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆర్డీవో వెంకటశివరామిరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని ప్రజలు తమ ఓటు హక్కును సమన్వయంతో ఓపికతో సద్వినియోగం చేసుకొని కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకు తమ ఓటును వేయడమనేది నిజంగా గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. ఇక అధికారులు, సిబ్బంది, నియోజకవర్గంలోని నాలుగు మండలాల తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్ తదితరులు అహర్నిశలు రాత్రనకా, పగలనకా ఎన్నికల విధులలో ఉంటూ విజయవంతం చేయడం పట్ల వారు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. పోస్టల్ బ్యాలెట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును అత్యధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకోవడం వారి పనితనానికి నిదర్శనం అని తెలిపారు. ఈ సంవత్సరం నియోజకవర్గంలో అధిక సంఖ్యలో మహిళా ఓటర్లు ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన కీలక అంశంగా మారిందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img