Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కూటమి గెలుపులో జన సైనికులు పాత్ర అమోఘం


విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శి మజ్జి శ్రీను

విశాలాంధ్ర- అనందపురం : సార్వత్రిక ఎన్నికలు 2024 లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా 163 సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమికి రావడం ఆనందంగా ఉందని జనసేన విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శి మజ్జి శ్రీను తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఎన్నడు ఈ విధంగా 92, వేలు పైచిలకు ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గెలవడం సంతోషంగా ఉందని, ఈ గెలుపులో జనసైనికులు నాయకులు ఎన్నికల సమయంలో భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ సందీప్ పంచకర్ల ఆదేశాలతో పటిష్టంగా పనిచేశారని విజయంలో వారి పాత్ర కీలకం ముఖ్య భూమిక పోషించి కూటమి విజయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల పిలుపుమేరకు ఎన్నికల్లో బాధ్యతగా పనిచేశారని వారి సేవలను కొనియాడారు. అలాగే తెలుగుదేశం ,బిజెపి నాయకులు తమ వంతుగా సహకారం అందించారని,కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఒక గాడిలో పెట్టేందుకు పనిచేస్తుందని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే కూటమితోని సాధ్యమని మజ్జి శ్రీను తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img