Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఎస్సీ వర్గీకరణ తీర్పు పట్ల సంబరాలు జరుపుకున్న ఎంఆర్పిఎస్ నాయకులు

విశాలాంధ్ర – ధర్మవరం : సుప్రీం కోర్టు ఏసీ వర్గీకరణ పై తీర్పు ఇవ్వడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని జరుపుకున్నారు. తదుపరి పట్టణంలోని పలు కూడలిలో ర్యాలీని కొనసాగించి, అలాగే మందకృష్ణ మాదిగ కు పాలాభిషేకమును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు సిరెడ్డి భూదెప్ప, జిల్లా అధికార ప్రతినిధి నాగభూషణం, గజ్జల రామాంజనేయులు తాడిమర్రి రామాంజనేయులు, చిల్లారపల్లి శివయ్య, ధర్మవరం మాదిగ మండల అధ్యక్షులు ఎస్. నాగరాజు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఇటువంటి తీర్పు కోసం మందకృష్ణ మాదిగ ఎన్నో త్యాగాలను చేశారని, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్ల పోరాటం మాదిగల కళ నేటికీ సహకారం అయిందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వర్గీకరణ సాధించడంతో ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కలిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ తీర్పు వల్ల ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాలకు, విద్యా, ఉద్యోగ రాజకీయాల్లో లబ్ధి చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, రామకృష్ణ, నాగేపల్లి బాబు, రామ్మూర్తి,ప్రకాష్, రమేష్, నారాయణ, భావన్న, పాండు, కదిరప్ప, ఆదినారాయణ, అంజనప్ప, యాదగిరి, పూజారి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img