Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైకాపా ప్రభుత్వానికి దృష్టి, వినికిడి సమస్య

అంగన్వాడీ ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు రాములమ్మ, పెంటమ్మ

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా ప్రభుత్వం దృష్టి, వినికిడి సమస్యలతో సతమతం అవుతుందని అంగన్వాడి ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు రాములమ్మ, పెంటమ్మ అన్నారు. గడచిన 16 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు 16వ రోజైన బుధవారం చింతపల్లిలో అంగన్వాడీలు ఖాళీ కంచాలు మోగించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అధికంగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి గడచిన నాలుగున్నర ఏళ్లుగా హామీని నెరవేర్చకుండా కాలయాపన చేసిందన్నారు. నేడు గర్జన 16 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తూ బజారున పడితే ఈ ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చింతపల్లి పర్యటనకు వచ్చి కూడా మా వైపు చూడకపోవడం, మా సమస్యలు పట్టించుకోకపోవడం వైకాపా ప్రభుత్వం దృష్టి, వినికిడి లేని తనానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడి ల సమస్యలు పరిష్కరించాలని వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు. ఇందులో భాగంగా ఈరోజు కంచాలు మోగిస్తూ నిరసన తెలియజేయడం జరుగుతుందని,. 16 రోజులు నడిరోడ్డుపై టెంట్లు వేసుకుని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్పందించని ప్రభుత్వం ఉండడం దురదృష్టకరంగా భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా. ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వ కార్యాలయాలు, గెలిచిన ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పదకొండు సెక్టార్లు నుంచి వచ్చిన అంగన్వాడీలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img