Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కొత్త పరిశ్రమలు కాదు., ఉన్న పరిశ్రమలు తెరిపించండి…

– భారత కమ్యునిస్టు పార్టీ (సి.పి.ఎం.) ….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : కొత్త పరిశ్రమలు కాదు ఉన్న పరిశ్రమలు తెరిపించి కార్మిక, కర్షకుల ప్రాణాలు నిలబెట్టాలని, వీటిపై ఎం.పీ సిఎం రమేష్ మాట నిల బెట్టు కోవాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మిక సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు, సి. పి.ఎం.నాయకుడు డి. వెంకన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయిన ఓ ప్రకటన విడుదల చేసారు. రాష్ట్ర వ్యా ప్తంగా 13 సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయని, వాటిలో ప్రస్తుతం గోవాడ (చోడవరం) కర్మాగారం మినహా అన్నీ మూత పడ్డాయని తెలిపారు. ఈ కర్మాగారాల్లో మెజార్టీ ఉత్తరాంధ్రలోనే ఉన్నాయన్నారు. వాటిలో మెజార్టీ అనకాపల్లి జిల్లా లోనే ఉన్నాయని కూడా తెలిపారు. అవి కూడా అనకాపల్లి ఎంపీగా ఎన్నికైన సీఎం రమేష్ పరిధిలోనే నాలుగు కర్మాగారాలున్నాయని తెలియజేసారు. ఈ నాలుగు కర్మాగారాల్లో మూడు
మూత పడ్డాయని తెలిపారు. ఎంపీ సీఎం రమేష్ మాటిమాటికి కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారని, దీనివల్ల వేలాది మందికి ఉపాది కలుగుతుందని చెబుతున్నారన్నారు. చాల సంతోషం, కానీ ఉన్న పరిశ్రమలకు మూతవేసి, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. మూతబడిన చక్కెర కర్మాగారాలు పరిధిలో లక్షలాది మంది రైతులు, వ్వవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. రైతులు దిక్కు తోచని పరిస్థితిల్లో ఉన్నారని తెలిపారు. సంక్షోభంలో ఉన్న రైతు, వ్వవసాయ కార్మికులను ఆదుకోవలసింది పోయి, అనకాపల్లి ప్రాంతం లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని ఎం.పి. చేస్తున్న ప్రకటనలు కార్మిక, కర్షక లోకాన్ని మరింత ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు. పరిశ్రమ ఏర్పాటు అంటూ , ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తానని సెలవిచ్చారని బియ్యంతో ఇథనాల్ పరిశ్రమ వలన తీవ్ర ప్రమాద0 వుందని తెలిపారు. ప్రాణాంతకమైన ఇథనాల్‌ తయారీ కర్మాగారానికి అనకాపల్లి ఎంపీ పూనుకోవడం పార్లమెంటు నియోజకవర్గ ప్రజల పై ఉన్నది అభిమానమా?!దురాభిమానమా? చెప్పాలి అని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా లో
చక్కెర కర్మా గారాలు వినియోగం లోకి వేస్తే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని, సహకార చక్కెర కర్మాగారాలు సక్రమంగా పని చేసినట్లయితే లక్షలాది మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు,వ్వేలాది మంది యువకులకు ఉపాధి మెరుగు పడుతుందని తెలిపారు. అంతే కాకుండా దేశానికి చక్కెర దిగుమతులు బాధ లేకుండా పోతుందని, తద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా అవుతుందన్నారు. అంతే కాదు ఖాయలాపడ్డ పరిశ్రమలను ఆదుకున్నారన్న మంచి పేరు కూడా దక్కుతుంది అన్నారు. దేశీయ పరిశ్రమలను ఆదుకున్నారన్న గనకీర్తి కూడా గట్టుకోవచ్చు. ఎంపీ వీటిపై మరోసారి అలోచన చేసి, ధృష్టి సారించి సహకార చక్కెర కార్మాగారాలను తెరిపించి పూర్వ వైభవం తీసుకురావాలని ఎంపీ సిఎం రమేష్ మాట నిలబెట్టు కోవాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img