Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మంచినీటి కష్టాలను తీర్చండి

విశాలాంధ్ర-తాడిపత్రి: మండలంలోని భోగసముద్రం గ్రామ పంచాయతీ అయ్యవారి పల్లి తండాలో మంచినీటి కష్టాలను తీర్చాలని సిపిఐ మండల కార్యదర్శి నాగ రంగయ్య, బంజారా గిరిజన సమాఖ్య నియోజకవర్గ అధ్యక్షుడు ఎం. రాంబాబు నాయక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం స్పందనలో తాసిల్దార్ మునివేలుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జల్ జీవన్ మిషన్ కింద కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి కొళాయి అందజేస్తూ ఉంటే, కానీ అయ్యవారిపల్లి తండాలో దీనికి విరుద్ధంగా మంచినీటి కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. వివరాల్లోకి వెళ్తే గ్రామంలో ఆరు నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. కానీ ఆ ట్యాంకులకు నీరు పంపిణీ, ట్యాంకులు శుద్ధి చేయడం, మరమ్మతులు చేయడం తదితర సమస్యలను అధికారులు పట్టించు కోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై సచివాలయ సిబ్బందికి, అధికారులకు ఎన్ని మార్లు మొరపెట్టు కున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కావున ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు. బంజారా గిరిజన సమాఖ్య నాయకులు గోవిందమ్మ భాయ్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img