విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్ సి సి ఉద్యోగులు సంఘం, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో రాష్ట్ర సంఘం ఎన్నికల ను విజయవాడ లోని ఏపీ ఎన్ జి ఓ హోమ్ లో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో జోనలు అద్యక్ష కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ను ఈ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. రాష్ట్ర అద్యక్ష లు గా యమ్. శ్రీనివాసులు (వైజాగ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా టి. నాగేంద్ర ప్రసాద్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జి. శంకర్, ఉపాధ్యక్షఁలు 2, బి. శ్రీనివాసులు. ఆర్గనైజింగ్ సెక్రటరీ గా యస్. బషీర్ అహ్మద్ ఉమెన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గా యస్. సరస్వతి, జాయింట్ సెక్రటరీ గా కె. గుణ శేఖర్, జాయింట్ సెక్రటరీ 2 ఢీ. శ్రీకాంత్ మరియు ఈసి మెంబర్స్ యస్. వెంకటేశ్వర్లు, టి. పవన్ కుమార్ ఈ సమావేశము నందు రాష్ట్ర ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకోవ డానికి మాకు అన్ని విధాలుగా సహకరించిన ఏ ఢి. సి. రాజ శేఖర్ రెడ్డి . మాజీ జనరల్ సెక్రటరీ జె. ప్రభాకర్, కర్నూలు జిల్లా అద్యక్ష కార్యదర్శులు మరియు తిరుపతి అద్యక్ష కార్యదర్శులు మరియు మా కృషి కి సహకరించిన ప్రతి ఉద్యోగి కి పేరు పేరు న ధన్యవాదాలు తెలియజేశారు.