Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆశా వర్కర్లతో గొడ్డు చాకిరీ చేయించుకోవడం ఆపాలి

ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు,
ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది,ఏఐటీయూసీ నాయకులను ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేసి 1,3 వ పట్టణ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది, ఈ సందర్బంగా రాజారెడ్డి మాట్లాడుతూ ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు,కనీస వేతనం 26 వేలు ఇవ్వాలన్నారు,పనికిరాని ఫోన్లు వెంటనే వెనక్కితీసుకోవాలన్నారు,అధికారుల వేధింపులు ఆపాలన్నారు,టి బి,లెప్రసీ సర్వేలు నిర్వహించి ప్రజలకు సేవచేస్తే వారికి ఇవ్వాల్సిన అలవెన్సులు 4 సం,లుగా బకాయి పెట్టారన్నారు,అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పలితం లేదన్నారు,కేంద్రం నుండి వచ్చిన 2 వేల కోట్ల ుదీ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని ఆశా వర్కర్ల పొట్టకొట్టడం సరైంది కాదన్నారు,లెప్రసీకి బడ్జెట్టే కేటాయించలేదని అధికారులు సమాధానం ఇస్తున్నారన్నారు, ఇంతకముందు నాణ్యత లేని యూనిఫామ్ లు ఇవ్వడం వలన ఆశా వర్కర్లు సొంత డబ్బుతో యూనిఫాంలు కొనుకున్నారన్నారు,ఇప్పటికైనా నాణ్యత కలిగిన యూనిఫారాలు వెంటనే ఇవ్వాలన్నారు,ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటూ సంక్షేమ పథకాలకు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో సంక్షేమ పథకాలు కోతపెట్టడం సరికాదు,ఇప్పటికైనా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉదృతంచేస్తామన్నారు,
ఈ కార్యక్రమంలో AIుఖజ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్,ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున,నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,జిల్లా కార్యదర్శి రాజు,ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి,నాయకులు ఫాతిమా,పార్వతి,హసీనా,నరసమ్మ,చిట్టి,సుగుణ తదితరులు పాల్గొన్నారుౌ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img