Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వార్డు మెంబర్ ఎన్నికకు నాలుగు నామినేషన్లు

విశాలాంధ్ర -రాప్తాడు : మండలంలోని ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీలో రెండో వార్డుకు (బీసీ- జనరల్)ఈనెల 19వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఇంచార్జి ఈఓఆర్డీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దామోదర్ రెడ్డి గురువారం సాయంత్రం తెలిపారు. ప్రసన్నాయపల్లి 2వ వార్డు మెంబర్ సాకే కృష్ణమూర్తి కొన్ని నెలల క్రితం మరణించారు. ఈ రెండో వార్డు మెంబరు ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా గురువారం నామినేషన్ ప్రక్రియ ముగియగా వైసీపీ మద్దతుదారులుగా సాకే ఆదిలక్ష్మి రెండు సెట్లు, వి. శ్రావణ్ కుమార్ ఒక సెట్టు, టిడిపి మద్దతుదారుగా పి.వెంకటేశులు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు ఈనెల 14న విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఎన్నికలు 19వ తేదీన ఉదయం 7 నుంచి 1:00 వరకు ఉంటాయని అనంతరం ఫలితాలు లెక్కింపు ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img