విశాలాంధ్ర- తనకల్లు :మండల పరిధిలోని తవళం పంచాయతీ గందోడి వారి పల్లి సింగిరివాండ్ల పల్లి నుంచి 30 కుటుంబాలతో పాటు తిరుమలయ్యగారి పల్లి కి చెందిన మన్యం వెంకట్ రెడ్డి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మాజీ సర్పంచ్ వెంకటరమణప్ప పి రామచంద్ర, మనీ తదితరులు మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి మాజీ సింగిల్ విండో మాజీసభ్యులు చలపతి తవళం సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి మాజీ సవలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమణయ్య ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ని వీడి కదిరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ నివాసంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గందోడి వారి పల్లి గ్రామస్తులు జి. రామచంద్ర, కే ఆంజనేయులు, కే సుధాకర్, ఈ .జనార్ధన, ఏ.రవి, హెచ్ .ఆది, బి .హరి, ఎం.నాగమల్లు ఆర్.రమేష్,ఆర్.సోమశేఖర్, పి.దేవేంద్ర, ఎం.వెంకటరమణ,పాల.వెంకటరమణ, ఏ.నరసింహులు,కే.హనుమంతు, సింగిరి వాండ్లపల్లి గ్రామస్తులు వి.రమణ, వి.నాగరాజు,పి.శ్రీనివాసులు, పి.శ్రీనివాసులు, పి.రామానుజులు, పి.వెంకటప్ప,కే. వెంకటస్వామి,తదితరులను కండువాలు కప్పి సాధారంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన కదిరి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ వాల్మీకి విద్యాసంస్థల అధినేత పవన్ కుమార్ రెడ్డి.ఈ కార్యక్రమంలో తనకల్ మండల నాయకులు మళ్లీ రెడ్డి రమణ సత్యనారాయణ కృష్ణారెడ్డి మాధవరెడ్డి చిన్నికృష్ణ, తదితరులు మండల నాయకులు పాల్గొన్నారు.