Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ప్రజాగళం బహిరంగ సభను జయప్రదం చేయండి

విశాలాంధ్ర -తనకల్లు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న కదిరిలో నిర్వహిస్తున్న రోడ్ షో, ప్రజగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం మండల అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మండల కన్వీనర్ మాట్లాడుతూ కదిరి నియోజవర్గ ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో మండలంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం తెలుగు యువత అధ్యక్షుడు కావిడి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని తెలుగు యువత నాయకులు, యువకులు కార్మికులు కర్షకులు, మాజీ సర్పంచులు ఎంపీటీసీలు,తెలుగుదేశం పార్టీ అభిమానులు, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కదిరిలో నిర్వహిస్తున్న రోడ్ షో, ప్రజాగలం బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ రాజారెడ్డి మహిళా అధ్యక్షురాలు తోట సరోజమ్మ, క్లస్టర్ ఇంచార్జ్ పీజీ మల్లికార్జున, మండల ప్రధాన కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, తెలుగు యువత మండలాధ్యక్షుడు కావిడి ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు అరటికాయలు రవి, మాజీ ఎంపిటిసి రమణ, మాధవరెడ్డి, ఈతోడు కిష్టప్ప, శ్రీధర్ రెడ్డి, మంజునాథ, వార్డు మెంబర్ దామోదర, ఎస్సీ సెల్ చిన్నప్ప ఎస్టీ సెల్ ఉత్తన్న నాయక్ శ్రీరాములు నాయక్, మైనార్టీ నాయకులు దస్తగిరి, జియావుల్ల, ఫకీర్ సాబ్, యువ నాయకులు తోట కిషోర్, మోటు, బేల్దారి కిష్టన్న తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img